ఈ రోజే మరో పథకం కింద రాష్ట్ర ప్రజలకు 10,000/- జమ | మీ పేరుని చెక్ చేసుకోండి

YSR Matsykara Bharosa Scheme : వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 21 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి మత్స్యకారుల గా జీవనోపాధి కొనసాగిస్తున్న మృత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. సముద్ర జలాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. దీంతో ఉపాధి … Read more