AP Sachivalayam Notification 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలయలో పని చేస్తూ కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. అర్హులైన వారిని గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించేందుకు వీలుగా ఆదేశాలు జారీచేసింది.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2 ◆ మా యాప్ |
కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 2017 మంది ఉద్యోగులు మృతి చెందారు. వారి కుటుంబసభ్యులలో ఇప్పటి వరకు 2,744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 1,488 మందికి ఉద్యోగాలిచ్చారు. మరో 1,110 మంది దరఖాస్తులు పెండింగ్ నందున్నాయి. వీరికి ఆగస్టు 21 కల్లా నియామక ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
- AP గ్రామ, వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ యొక్క ఖాళీలను తెలుసుకోవలనుకున్నట్లైతే క్రింది లింక్ పై క్లిక్ చేయగలరు – క్లిక్ హియర్
Naku job kavali govt di
Sontha vurlo job kavali
అర్హత ఉన్నచో అప్లై చేయగలరు.